Header Banner

కేసీఆర్ తో మరోసారి భేటీ అయిన హరీశ్ రావు! కారణం ఇదే..!

  Wed May 28, 2025 16:01        Politics

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు సమాచారం.

 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, ఈ నెల 20న కేసీఆర్, హరీశ్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు పంపింది. పదిహేను రోజుల్లోగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో, మే 22న హరీశ్ రావు, కేసీఆర్‌తో సుమారు మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు. ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ, చట్టపరమైన పరిణామాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది.

 

కమిషన్ ముందు హాజరు కావాలా లేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే అంశంపై వారు సమాలోచనలు జరిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 


   #Andhrapravasi #KCR #HarishRao #TelanganaPolitics #PoliticalMeeting #TRS #BreakingNews #TelanganaUpdates